కృష్ణ జిల్లా మున్నేరు ఏటిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

by సూర్య | Mon, Jan 10, 2022, 10:43 PM

మున్నేరు ఏటిలో ఈత కొడుతూ ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సంక్రాంతి సెలవులు కావడంతో కలిసి గ్రామానికి కిలోమీటరు దూరంలోని మున్నేరు వద్ద ఈతకు వెళ్లారు. విద్యార్థులు దుస్తులు వదిలేసి నదిలో ఈతకు దిగినట్లు తెలుస్తోంది. వారు వదిలేసిన బట్టల ఆధారంగా, నదిలో దిగిన పిల్లలను ఎక్కడి నుంచి గల్లంతైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరంతా ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు.

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM