by సూర్య | Thu, Nov 25, 2021, 12:18 PM
వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని. తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో వానకు తడిసి పాడైన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టాలు, రైతుల ఆవేదన, ప్రభుత్వ సాయం చేయాలన్న డిమాండ్లపై.
Latest News