వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన

by సూర్య | Mon, Nov 22, 2021, 12:58 PM

కడప జిల్లాలో వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా పర్యటిస్తున్నారు. కడప నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను మేయర్ సురేష్ బాబుతో కలిసి మంత్రులు పరిశీలించారు. రామకృష్ణానగర్, మోచంపేట, రవీంద్రనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ  బాధిత కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM