ఇక నుంచి ఏపీకి ఒక్క రాజధానే...!

by సూర్య | Mon, Nov 22, 2021, 12:37 PM

 ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ఏపీ హైకోర్టుకు తెలిపింది. మూడు రాజధానుల అంశంపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. చట్టం రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేస్తారని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీంతో అమరావతి రాజధానిగా ఏపీ కొనసాగనుంది. అమరావతి రైతుల ఆందోళన, రాజధాని భూములకు సంబంధించిన కేసుల ప్రభావంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీకి అసలు రాజధాని ఏది అనే విషయంపై గందరగోళం నెలకొనడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM