by సూర్య | Mon, Nov 22, 2021, 12:16 PM
అమరావతి : మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.‘‘వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసింది. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారు’’ అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
Latest News