ఏపీలో కొత్తగా 164 మందికి కరోనా

by సూర్య | Sun, Nov 21, 2021, 08:48 AM

గడిచిన 24 గంటల్లో ఏపీలో  25,197 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కోవిడ్ ప్రభావం నుండి 196 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,54,252 మంది కోలుకున్నారు. మరో 2,392 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,426కి చేరింది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM