by సూర్య | Sat, Nov 20, 2021, 09:41 PM
ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 25,197 కరోనా పరీక్షలు చేయగా, అందులో 164 పాజిటివ్ కేసులు వచ్చాయి . ఎక్కువగా కృష్ణా జిల్లాలో 32 కొత్త కేసులు రాగా , విశాఖ జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 22 కేసులు వచ్చాయి . అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు వచ్చాయి .అయితే రాష్ట్రంలో 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.
Latest News