by సూర్య | Wed, Nov 17, 2021, 08:34 AM
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు యూనివర్సిటీ పరీక్షల అధికారి తెలిపారు. ఫలితాలను https: //www. manabadi. co. in , www. vidyavision. com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Latest News