అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by సూర్య | Wed, Nov 17, 2021, 08:38 AM

పశ్చిమగోదావరి:  దేవరపల్లి గ్రామానికి చెందిన కొండా మధుసూదన్ (60) గత రెండు నెలలుగా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. విద్యుత్ మీటర్ రీడింగులను తీసుకోవాలని సిబ్బంది మంగళవారం ఆ ఇంటి తలుపులు తెరిచారు. మధుసూదన్ ఇంట్లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగైదు రోజుల క్రితమే శరీరం వాచిపోయి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM