షాపింగ్‌ మాల్‌లో కాల్పులు ఇద్దరు మృతి

by సూర్య | Wed, Oct 27, 2021, 09:31 AM

లాస్‌ఏంజెల్స్‌ : అమెరికా రాష్ట్రమైన ఇదహౌలో షాపింగ్‌ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పోలీసు అధికారితో సహా నలుగురు గాయపడ్డారు. మాల్‌లో కాల్పులు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు వెళ్ళారని నగర పోలీసు చీఫ్‌ రియాన్‌ లీ విలేకర్లకు తెలిపారు. దుండగుడితో పరస్పరం కాల్పులు జరిగాయని, ఒక పోలీసు అధికారి గాయపడ్డారని చెప్పారు. అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. కాల్పులు జరిగిన బోయిస్‌ టౌన్‌ స్క్వేర్‌ మాల్‌లో 150కి పైగా అంతస్తులు, రెస్టారెంట్లు వున్నాయి.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM