మళ్లీ పెరిగిన చమురు ధరలు

by సూర్య | Wed, Oct 27, 2021, 08:10 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌ పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67 కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.83, డీజిల్‌ రూ.100.92 కు చేరింది. తాజా పెంపుతో హైదరాబాద్‌ లో లీటరు పెట్రోల్‌ పై 36 పైసలు పెరిగి రూ.112.27 కు చేరింది. డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరింది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM