మళ్లీ పెరిగిన చమురు ధరలు
by సూర్య |
Wed, Oct 27, 2021, 08:10 AM
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.94, డీజిల్ ధర రూ.96.67 కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.113.80, డీజిల్ రూ.104.75, చెన్నైలో పెట్రోల్ రూ.104.83, డీజిల్ రూ.100.92 కు చేరింది. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ పై 36 పైసలు పెరిగి రూ.112.27 కు చేరింది. డీజిల్పై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరింది.
Latest News