గ్యాంగ్ వార్‌లో.. ఆ ముగ్గురి కి 6 నెలల పాటు నగర బహిష్కరణ: సీపీ బత్తిన శ్రీనివాసులు

by సూర్య | Tue, Oct 26, 2021, 04:24 PM

ముగ్గుర్ని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేశామని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. గతంలో జరిగిన గ్యాంగ్ వార్‌లో 60 మందిని విచారించామని చెప్పారు. పండు, జగదీష్ గ్యాంగులకు చెందిన వాళ్లన్నారు. చాలా మందిపై రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశామని బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM