by సూర్య | Tue, Oct 26, 2021, 02:51 PM
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అక్టోబర్ 30న గోవాలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మైనింగ్ నిషేధం కారణంగా ప్రభావితమైన ప్రజలను ఆయన కలవడంతోపాటు మత్స్యకారులను కూడా కలవనున్నారు.
Latest News