by సూర్య | Tue, Oct 26, 2021, 12:36 PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సవాల్ చేసారు. బద్వేల్ అభివృద్ధిపై తమ పార్టీ అభ్యర్థితో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. రాయచోటిలో పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక మాఫియా జరుగుతుంటే స్పందించని శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం ఆపాలన్నారు. బద్వేల్లో భూ ఆక్రమణలు ఆపాలన్నారు సోము వీర్రాజు.
Latest News