దేశంలో కొత్త‌గా 12,428 పాజిటివ్ కేసులు

by సూర్య | Tue, Oct 26, 2021, 10:41 AM

ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 12,428 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గత 24 గంటల్లో 356 మంది కరోనా వల్ల మ‌ర‌ణించారు. క‌రోనా నుంచి తాజాగా 15,951 మంది కోలుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క కేర‌ళ‌లోనే నిన్న 6,664 కరోనా కేసులు న‌మోదు కాగా 53 మంది మ‌ర‌ణించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM