దేశంలో కొత్త‌గా 12,428 పాజిటివ్ కేసులు

by సూర్య | Tue, Oct 26, 2021, 10:41 AM

ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 12,428 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గత 24 గంటల్లో 356 మంది కరోనా వల్ల మ‌ర‌ణించారు. క‌రోనా నుంచి తాజాగా 15,951 మంది కోలుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క కేర‌ళ‌లోనే నిన్న 6,664 కరోనా కేసులు న‌మోదు కాగా 53 మంది మ‌ర‌ణించారు.

Latest News

 
అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం Sat, Apr 27, 2024, 05:09 PM
నాపై అసత్యప్రచారాలు చేస్తున్నారు Sat, Apr 27, 2024, 05:08 PM
బుగ్గన నామినేషన ఆమోదించిన అధికారులు Sat, Apr 27, 2024, 05:08 PM
మళ్ళీ అదేవిధంగా పెన్షన్ పంపిణీ Sat, Apr 27, 2024, 05:07 PM
మద్య నిషేధం చేస్తానని, ఎందుకు చెయ్యలేదు Sat, Apr 27, 2024, 05:06 PM