ఢిల్లీలో అగ్ని ప్రమాదం..

by సూర్య | Tue, Oct 26, 2021, 09:50 AM

హైదరాబాద్ : ఢిల్లీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళాలు.. మంటలను ఆర్పేశాయి. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. మూడో ఫ్లోర్ లో మంటలు చేలరేగగా మృతి చెందిన వారందరూ ఒకే గదిలో ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM