by సూర్య | Tue, Oct 26, 2021, 09:50 AM
హైదరాబాద్ : ఢిల్లీలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో పై ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళాలు.. మంటలను ఆర్పేశాయి. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. మూడో ఫ్లోర్ లో మంటలు చేలరేగగా మృతి చెందిన వారందరూ ఒకే గదిలో ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Latest News