భారత్‌ ఓటమి.. గుండెపోటుతో అభిమాని మృతి

by సూర్య | Tue, Oct 26, 2021, 09:45 AM

టీ20 వరల్డ్ కప్‌ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఓడిపోవడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొడగు జిల్లా సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి ఉదయ్‌ (50) క్రికెట్‌ అభిమాని. అతడు ఆదివారం రాత్రి భారత్‌, పాక్ మ్యాచ్‌ చూస్తుండగా భారత్‌ ఓటమి అంచున ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన తెలంగాణ లీడర్ Sat, May 04, 2024, 07:25 PM
ఏపీలో మండిపోతున్న ఎండలు.. తిరుమలలో మాత్రం వడగండ్ల వాన.. ఎందుకం Sat, May 04, 2024, 07:21 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డబ్బులు ఇవ్వొద్దు, ఉచితంగానే Sat, May 04, 2024, 07:17 PM
రైలులో ఆవుమాంసం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసిన పీఠాధిపతి Sat, May 04, 2024, 07:14 PM
మీ భూములకు గ్యారెంటీ.. సర్వ హక్కులు ప్రజలవే - వైఎస్ జగన్ Sat, May 04, 2024, 07:09 PM