కొత్త ఫీచర్స్ తో రాబోతున్న Samsung ఫోన్

by సూర్య | Mon, Oct 25, 2021, 04:04 PM

 ఇటీవలి కాలంలో శామ్‌సంగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ని ఎక్కువగా అనుసరిస్తోంది. Samsung ఫోన్‌లు, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు కూడా సాధారణంగా 25W ఛార్జింగ్‌లో గరిష్టంగా వస్తున్నాయి. టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం చివరకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావచ్చు. 2022 నాటికి శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్‌గా రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. Samsung Galaxy S22 Ultra 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో రావడానికి తయారు చేయబడింది, ఇది Samsungకి పెద్ద అప్గ్రేడ్ గా వస్తుంది. ఫ్లాగ్‌షిప్ పరికరాలలో ప్రత్యర్థి బ్రాండ్‌లు 120W ఛార్జింగ్‌ను అందిస్తున్న సమయంలో శాంసంగ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో రావడం గమనించ దగ్గ విషయం. Samsung Galaxy S22 Ultra కోసం 45W వరకు ఛార్జింగ్ వేగాన్ని పెంచాలని Samsung చివరకు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో 2022 కొత్త ఫోన్ ను లాంచ్ చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. 


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM