by సూర్య | Mon, Oct 25, 2021, 03:42 PM
కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ కోర్టుకు మాజీ మేయర్ పావని తరపు న్యాయవాది రఘు తెలిపారు. ఫాం 1 నోటీసుకు కలెక్టర్ కాపీ ఆఫ్ మోషన్ జతపర్చలేదని లాయర్ పేర్కొన్నారు. ఏజీ ఒపీనియన్ ప్రకారం వ్యవహరించామని కోర్టుకు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్డు వాయిదా వేసింది.
Latest News