ఉత్తర్​ప్రదేశ్​లో 9 వైద్య కళాశాలలను ప్రారంభించిన ప్రధాని మోడీ

by సూర్య | Mon, Oct 25, 2021, 12:49 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర్ప్రదేశ్ సిద్ధార్థ్నగర్ నుంచి 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కళాశాలలు సిద్ధార్థ్నగర్, ఈతా, హర్దోయ్, ప్రతాప్ ఘర్, ఫాతేపూర్, డియోరియా, ఘాజిపూర్, మిర్జాపూర్, జావున్ పూర్ లలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, గవర్నర్ అనందీబెన్ పటేల్లు హాజరయ్యారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM