by సూర్య | Sun, Oct 24, 2021, 08:29 PM
హిన్ అఫ్రిది టీమిండియాను వరుస ఓవర్లలో దెబ్బతీశాడు. మొదటి ఓవర్లో రోహిత్ను వెనక్కి పంపిన అఫ్రిది తన రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ షాహిన్ అఫ్రిది బౌలింగ్లో గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 1 పరుగుకే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. పంత్ 28 కోహ్లి 28 పరుగులతో ఆడుతున్నారు
Latest News