by సూర్య | Sun, Oct 24, 2021, 08:24 PM
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ల మధ్య మరికొద్ది నిమిషాల్లో హై ఓల్టేజ్ పోరు ప్రారంభంకానుంది. మ్యాచ్ ప్రారంభం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మూడో అథ్లెట్గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు
Latest News