జమ్మూకాశ్మీర్‌ లోని పూంచ్‌ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌

by సూర్య | Sun, Oct 24, 2021, 12:31 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మోత మోగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లలో ఇది ఒకటి. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడపా జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM