భారత్ -పాక్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

by సూర్య | Sun, Oct 24, 2021, 11:49 AM

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రపంచ కప్‌ల్లో టీమిండియాకు.. పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డు ఉంది. అదే సెంటిమెంట్‌తో మరోసారి సత్తాచూపాలని చూస్తోంది కోహ్లీసేన. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటేనే.. భావోద్వేగాలు. రెండు దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. అసలు ఈ మ్యాచ్‌ నిర్వహించకూడదని కొందరు ప్రచారం చేశారు. చివరికి ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్‌ ఆడకుండా తప్పుకోవడం కరెక్ట్‌ కాదని.. బీసీసీఐ స్పష్టంచేయడంతో.. మ్యాచ్‌కు లైన్‌ క్లియరైంది. ఇటు, ఈ మ్యాచ్‌ కోసం జోరుగా బెట్టింగ్స్‌ జరుగుతున్నాయి.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM