హైస్కూల్‎లో మహాత్ముని విగ్రహం ధ్వంసం

by సూర్య | Sun, Oct 24, 2021, 11:53 AM

విజయనగరం మెంటాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెద్ద మేడపల్లిలోని హైస్కూల్‎లో మహాత్మా గాంధీజీ విగ్రహాన్నికి అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం తలను నెల కూల్చడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Latest News

 
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి Tue, Apr 16, 2024, 12:25 PM
వైసీపీలో చేరిన బీసీవై మహిళా నేత Tue, Apr 16, 2024, 12:24 PM
దక్షిణలో హోరెత్తిన వైసీపీ ప్రచారం Tue, Apr 16, 2024, 11:26 AM
11వ వార్డు వైసిపి కౌన్సిలర్ జాన్ కెనడి తెలుగుదేశంలో చేరిక Tue, Apr 16, 2024, 11:25 AM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Tue, Apr 16, 2024, 11:24 AM