10 మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు ఆఫ్‌లైన్‌లో : సీఐఎస్‌సీఈ

by సూర్య | Sat, Oct 23, 2021, 06:51 PM

ఆఫ్‌లైన్‌లో బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని సీఐఎస్‌సీఈ ప్రకటించింది. 10 మరియు 12వ తరగతికి సంబంధించిన మొదటి టర్మ్ బోర్డు పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడతాయని కౌన్సిల్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) శనివారం వెల్లడించింది. కౌన్సిల్ సవరించిన తేదీ షీట్‌ను కూడా విడుదల చేసింది, దీని ప్రకారం 10వ తరగతికి సంబంధించిన ఐసీఎస్ఈ పరీక్షలు నవంబర్ 29 నుంచి ప్రారంభమవుతాయి. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు వరుసగా నవంబర్ 15, 16 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 16 మరియు 20 తేదీలలో పరీక్షలు ముగుస్తాయని తెలిపింది

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM