by సూర్య | Sat, Oct 23, 2021, 05:42 PM
కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న వాటికన్లో మర్యాదపూర్వకంగా కలుస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు రోమ్ వెళ్తున్న మోదీ ఓ రోజు ముందుగా, అంటే, అక్టోబరు 28న బయల్దేరబోతుండటం గమనార్హం.
Latest News