కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిన్‌ తో మోదీ భేటీ!

by సూర్య | Sat, Oct 23, 2021, 05:42 PM

కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న వాటికన్‌లో మర్యాదపూర్వకంగా కలుస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు రోమ్ వెళ్తున్న మోదీ ఓ రోజు ముందుగా, అంటే, అక్టోబరు 28న బయల్దేరబోతుండటం గమనార్హం.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM