లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 05:38 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. లఖింపూర్ ఖేరీలోని టికోనియా హింసాకాండకు సంబంధించి శనివారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌తో సహా ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.

Latest News

 
కొరిశపాడు, రేణింగివరం రహదారిపై రోడ్డు ప్రమాదం Thu, May 02, 2024, 04:09 PM
విద్యారంగాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు Thu, May 02, 2024, 04:07 PM
మృతుడికి నివాళులార్పించిన ఎమ్మెల్యే Thu, May 02, 2024, 04:02 PM
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి Thu, May 02, 2024, 03:57 PM
ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన బి. కె. పార్థసారథి Thu, May 02, 2024, 03:55 PM