ఏపీలో దారుణం.. 2 నెలల పాపను చంపిన తండ్రి

by సూర్య | Sat, Oct 23, 2021, 07:56 AM

ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కల్యాణ దుర్గంలో మల్లికార్జున అనే వ్యక్తి తన 2 నెలల పాపను దారుణంగా చంపేశాడు. బిడ్డ తన పోలికలతో పుట్టలేదని అతడు తన భార్యతో గొడవపెట్టుకున్నాడు. గురువారం రాత్రి పాపను బయటకు తీసుకువెళ్లాడు. పాపను చంపేస్తాడనే భయంతో పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాప ఆచూకీ కోసం పోలీసులు రాత్రి నుంచి గాలించారు. ఇవాళ పాప ఓ సంచిలో నిర్జీవంగా కనిపించింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి తండ్రి మల్లికార్జున పాపను హత్యచేశాడు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM