ఏపీలో దారుణం.. 2 నెలల పాపను చంపిన తండ్రి

by సూర్య | Sat, Oct 23, 2021, 07:56 AM

ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కల్యాణ దుర్గంలో మల్లికార్జున అనే వ్యక్తి తన 2 నెలల పాపను దారుణంగా చంపేశాడు. బిడ్డ తన పోలికలతో పుట్టలేదని అతడు తన భార్యతో గొడవపెట్టుకున్నాడు. గురువారం రాత్రి పాపను బయటకు తీసుకువెళ్లాడు. పాపను చంపేస్తాడనే భయంతో పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాప ఆచూకీ కోసం పోలీసులు రాత్రి నుంచి గాలించారు. ఇవాళ పాప ఓ సంచిలో నిర్జీవంగా కనిపించింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి తండ్రి మల్లికార్జున పాపను హత్యచేశాడు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM