సీఎం జగన్‌ 48 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే...రఘురామ లేఖ

by సూర్య | Sun, Jun 13, 2021, 02:52 PM

ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్‌లో ఎంపీల జాబితా నుంచి... తన పేరు తొలగించారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించారా? అని లేఖలో ప్రశ్నించారు. తనని సస్పెండ్‌ చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సీఎం జగన్‌ 48 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే... తనను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతానన్నారు.

Latest News

 
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM
సంజీవరాయునికి ప్రత్యేక పూజలు Tue, May 07, 2024, 11:54 AM
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM