ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 16 ఫైర్‌ టెండర్ల తో ఫైర్‌ సిబ్బంది కృషి

by సూర్య | Sat, Jun 12, 2021, 02:10 PM

దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్‌ నగర్‌ సెంట్రల్‌ మార్కెట్‌ ప్రాంతంలోని షోరూమ్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు. ఉదయం 10.20 గంటల సమయంలో తమకు ప్రమాదానికి సంబంధించి సమాచారం వచ్చిందని, ఈ మేరకు 16 ఫైర్‌ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్‌ సిబ్బంది కృషి చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో పొగ కమ్మివేసింది.

Latest News

 
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM
మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల Fri, May 17, 2024, 02:30 PM
కారు ఇంజిన్‌ వేడెక్కి దగ్ధం Fri, May 17, 2024, 02:25 PM
ధాన్యం కొనుగోళ్లు డబ్బులు చెల్లించాలి Fri, May 17, 2024, 02:24 PM