కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో క్యాప్యూల్స్‌ రూపంలో పట్టుబడ్డ బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్‌

by సూర్య | Thu, Jun 10, 2021, 12:18 PM

తిరువనంతపురంలోని  కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గురువారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి క్యాప్యూల్స్‌లో నింపిన సదరు మహిళలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు వారిని అడ్డుకొని పరిశీలించగా క్యాప్యూల్స్‌ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Latest News

 
ఎవరి మేనిఫెస్టోలో ఏముంది.. ఏవి ప్రభావం చూపుతాయి? గేమ్ ఛేంజర్ ఏది? Tue, Apr 30, 2024, 08:10 PM
చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీడీపీ నుంచి ఆరుగురు ముఖ్య నేతలు సస్పెండ్ Tue, Apr 30, 2024, 08:06 PM
తిరుమల శ్రీవారి గోవింద కోటి రాసిన బెంగళూరు బాలిక.. కుటుంబం మొత్తానికి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి Tue, Apr 30, 2024, 08:02 PM
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నోట్ల కట్టల కలకలం.. అమ్మో అంత డబ్బా Tue, Apr 30, 2024, 07:42 PM
ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలపై వరాల జల్లు Tue, Apr 30, 2024, 07:34 PM