by సూర్య | Thu, May 27, 2021, 12:37 PM
ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీచర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో సమీక్ష చేయనుంది.
Latest News