విశాఖలో 1,920 కేజీల గంజాయి పట్టివేత

by సూర్య | Thu, May 27, 2021, 09:45 AM

విశాఖపట్నం  జిల్లాలోని నర్సీపట్నం శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. పోలీసుల తనిఖీలలో భాగంగా 1,920 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం శివారులో విశాఖ ఏజెన్సీ నుంచి కూరగాయల మూటల మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Latest News

 
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM