by సూర్య | Thu, May 27, 2021, 10:12 AM
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్యను పోలీసులు తరలించారు. కాగా ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Latest News