ఇటువంటి మాఫీయాను చూడలేదు: చంద్రబాబు

by సూర్య | Mon, Apr 12, 2021, 02:32 PM

నెల్లూరు: గత ఎన్నికల్లో డబ్బులు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇటువంటి మాఫీయాను చూడలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓటుతో వైసీపీని భూస్థాపితం చేయాలని చెప్పారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కరోనా సాకుతో జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పలేని అసమర్థుడు ఈ జగన్‌రెడ్డి అని విమర్శించారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM