by సూర్య | Sat, Apr 10, 2021, 09:20 AM
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన నాగ్ పూర్ లోని కింగ్స్ వే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. కాగా మోహన్ భగవత్ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు.
Latest News