మోహన్‌ భగవత్‌ కు కరోనా

by సూర్య | Sat, Apr 10, 2021, 09:20 AM

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన నాగ్ పూర్ లోని కింగ్స్ వే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. కాగా మోహన్ భగవత్‌ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM