by సూర్య | Fri, Apr 09, 2021, 01:52 PM
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన సచిన్.. ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి నుంచి హోం ఐసొలేషన్ లో ఉండనున్నట్లు సచిన్ ట్వీట్ చేశారు. తన కోసం దేవుడిని ప్రార్థించిన అందరికీ, తనకు వైద్యం అందించిన సిబ్బందికి సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.
Latest News