ప్రధాని వ్యంగ్యాస్త్రాలు

by సూర్య | Tue, Apr 06, 2021, 03:55 PM

దీదీ పదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. కూచ్‌ బెహర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మట్లాడారు. బెంగాల్‌లో గత పదేళ్లుగా మహిళలు, దళితులు సహా అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారన్నారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వారణాసిలో దీదీ పోటీ చేస్తారని ఎప్పుడైతే టీఎంసీ ప్రకటించిందో అప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందనే విషయం అందరికీ అర్థమైందని విమర్శించారు.

Latest News

 
వైసీపీ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట Mon, Apr 29, 2024, 12:28 PM
స్టీల్‌ప్లాంటుపై వైసీపీ ప్రభుత్వ వైఖరి దారుణం Mon, Apr 29, 2024, 12:28 PM
ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేసారు Mon, Apr 29, 2024, 12:27 PM
కేతిరెడ్డి మాట కఠినం మనస్సు వెన్న: సీఎం జగన్ Mon, Apr 29, 2024, 12:26 PM
కూటమికి విశేష ఆదరణ లభిస్తుంది Mon, Apr 29, 2024, 12:26 PM