by సూర్య | Tue, Apr 06, 2021, 02:44 PM
నెల్లూరు: రెండేళ్లలో ఇరిగేషన్లో జరిగిన పనులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం వైసీపీకి ఉందా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. తాము 71 శాతం పోలవరం డ్యామ్ పనులు పూర్తిచేశామని గుర్తుచేశారు. మేము నిర్మించిన వాల్స్ ఎత్తు పెంచి... తామే చేసినట్లు వైసీపీ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. వంశధార, నాగావళి ప్రాజెక్టులు పనులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
Latest News