సీఆర్‌పీఎఫ్‌కు బెదిరింపు మెయిల్ కలకలం

by సూర్య | Tue, Apr 06, 2021, 12:53 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని వచ్చిన ఓ బెదిరింపు మెయిల్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వారిని హతమార్చుతామని మంగళవారం ఉదయం ముంబైలోని సీఆర్పీఎఫ్ కు ఓ ఈమెయిల్ వచ్చింది. అమిత్ షా, మోగి ఆదిత్యానాథ్ తో పాటు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఎటాక్ చేస్తామని హెచ్చరించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 సూసైడ్ బాంబర్ల ద్వారా ఈ దాడులు చేయబోతున్నామని రాసినట్లు చెప్పారు. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM