తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్

by సూర్య | Tue, Apr 06, 2021, 12:39 PM

తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో మహిళలు 411 మంది. రాష్ట్రవ్యాప్తంగా 88,937 పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, కొందరి ప్రముఖుల పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి.


 


 

Latest News

 
మోసాల బాబుకు ఓటేయ‌కండి Mon, Apr 29, 2024, 10:22 AM
సుప‌రిపాల‌న‌కు ప్రాధాన్య‌త కల్పించాం Mon, Apr 29, 2024, 10:21 AM
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం Mon, Apr 29, 2024, 10:20 AM
రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు Mon, Apr 29, 2024, 10:19 AM
చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల Mon, Apr 29, 2024, 10:18 AM