అభివృద్ధి కోసమే 3 రాజధానులకు అనుకూలంగా తీర్మానం: బొత్స

by సూర్య | Wed, Mar 31, 2021, 05:44 PM

సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు సంబంధం ఏంటో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎలాంటి యాత్రలు చేసినా తమకు నష్టమేమీ లేదన్నారు. బీజేపీ మోసాలు, మాయలను ఎవరూ నమ్మరన్నారు. అభివృద్ధి కోసమే 3 రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశామని పేర్కొన్నారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుని కోర్టుకు వెళ్లాయన్నారు. ఏ క్షణమైనా పరిపాలన రాజధానికి వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM