by సూర్య | Wed, Mar 31, 2021, 05:08 PM
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం రామచంద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడుని దారుణంగా హత్య చేసి చేయి నరికి సంచిలో పెట్టుకుని వెళ్తున్నాడు. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా సంచి చేయి బయటపడింది. దీంతో దుండగుడిని పోలీసులు అదపులోకి తీసుకు విచారించగా దుండగుడు సంఘటన స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో దుండుగున్ని అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Latest News