by సూర్య | Wed, Mar 31, 2021, 04:33 PM
మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన సతీమణి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమ కుటుంబం అంతా హోం ఐసోలేషన్ లో ఉన్నామని తెలిపారు. ఇటీవల తమను కలిసిన వారంతా కరోనా నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని అన్నారు.
Latest News