మాజీ ప్రధాని దంపతులకు కరోనా

by సూర్య | Wed, Mar 31, 2021, 04:33 PM

మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన సతీమణి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తమ కుటుంబం అంతా హోం ఐసోలేషన్ లో ఉన్నామని తెలిపారు. ఇటీవల తమను కలిసిన వారంతా కరోనా నిర్థారణ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని అన్నారు.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM