జోధ్‌పూర్ ఐఐటీలో 25 మంది విద్యార్థులకు కరోనా

by సూర్య | Wed, Mar 31, 2021, 09:51 AM

జోధ్‌పూర్ : రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ ఐఐటీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జోధ్‌పూర్ ఐఐటీలో శానిటైజేషన్ చేయించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. కరోనాతో 271 మంది మరణించారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా అధికంగా ప్రబలుతున్న 10 జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోనూ గత 72 గంటల్లో 664 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM