by సూర్య | Wed, Mar 31, 2021, 08:57 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని 51,249 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.15 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 23,857 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
Latest News