by సూర్య | Wed, Mar 24, 2021, 12:12 PM
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ ముంజ్రెకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కోహ్లీ చేసిన కామెంట్లే కారణం. ఆటగాళ్ల విషయంలో బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనవసరం లేదని కోహ్లీ అన్న వ్యాఖ్యలపై సంజయ్ ముంజ్రెకర్ స్పందిస్తూ.. కోహ్లీ ఆలా అనడం సరికాదని చెప్పారు. ప్రజల స్పందన అంతా నాన్సెన్స్ అని కోహ్లీ అనడం ఏంటని ఈ అహంకారమే పనికిరాదని, ప్రశాంతంగా, మెచ్యుర్గా ఉండటం ఎలానో ధోనీని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.
Latest News